Friday, 4 September 2020

లఢక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు: తిప్పి కొడతాం: వ్యూహాత్మకంగా

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలోని వాస్తవాధీనరేఖ వద్ద పరిస్థితులు అత్యంత సున్నితంగా, సమస్యాత్మకంగా ఉన్నాయని ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణె అన్నారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనడానికి సైన్యం సమాయాత్తమై ఉందని చెప్పారు. శతృవుల నుంచి ఎదురయ్యే సవాళ్లను తిప్పి కొట్టగలమని అన్నారు. సరిహద్దు భద్రతా బలగాలు అనుక్షణం అప్రమత్తతో ఉంటున్నాయని, ఆ అప్రమత్తే.. చైనా సైనికుల చొరబాటు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour