Friday, 4 September 2020

కొంప ముంచిన దినకర్మ ... ఆ గ్రామంలో 100 మందికి పైగా కరోనా కేసులు

తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. మానవ సమాజాన్ని పట్టిపీడిస్తున్న మహమ్మారిగా ప్రస్తుతం కరోనా వైరస్ అందరినీ టెన్షన్ పెడుతుంది. అటువంటి కరోనా వైరస్ ను నియంత్రించడానికి ప్రభుత్వ చర్యలే కాకుండా, స్వీయ నియంత్రణ కూడా అవసరం. కరోనా వైరస్ పై ఎంత అవగాహన కలిగించినా, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తెలంగాణ ప్రభుత్వం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour