Friday, 18 September 2020

ఆ వర్శిటీలో ఓపెన్ బుక్ పరీక్షలు: ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ చూచిరాత: టెక్స్ట్‌, నోట్ బుక్స్‌

న్యూఢిల్లీ: పాండిచ్చేరి యూనివర్శిటీ సరికొత్త విద్యావిధానానికి తెర తీసింది. పరీక్షల్లో కాపీ కొట్టడాన్ని అరికట్టడానికి ఓపెన్ బుక్ పరీక్షల విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తరగతులను నిర్వహించే అవకాశం లేదు. విద్యార్థులు ఆన్‌లైన్ క్లాసులకు ఆశించిన స్థాయిలో హాజరు కావట్లేదు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kug5Ma
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour