Friday, 18 September 2020

భయం గుప్పిట్లో ఏజెన్సీ గ్రామాలు .. కొత్తగూడతో పాటు పోలీసుల బందీలో పలు మండలాలు .. రీజన్ ఇదే !!

తెలంగాణా రాష్ట్రంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. భారీగా మావోయిస్టులు వాగును దాటుతున్న దృశ్యాన్ని పోలీసుల డ్రోన్ కెమెరా చిత్రీకరించిన విషయం తెలిసిందే. చత్తీస్ గడ్ నుండి తెలంగాణ వైపు మావోయిస్టులు వచ్చినట్టుగా ఈ వీడియో ద్వారా గుర్తించిన పోలీసులు అలెర్ట్ అయ్యారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా కొత్త గూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hE1eg5
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour