Wednesday, 9 September 2020

మహారాష్ట్ర సర్కారుకు భారీ షాక్ - మరాఠా రిజర్వేషన్లపై సుప్రీం స్టే - మిగతా రాష్ట్రాల్లో కోటాల మాటేంటి

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు, నటి కంగనా రనౌత్ వివాదం వ్యవహారాలతో సతమతమైపోతున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో భారీ షాక్ తగిలింలింది. రాష్ట్రంలోని మరాఠాలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో కల్పిస్తోన్న ప్రత్యేక రిజర్వేషన్లను నిలిపివేస్తూ సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. 2018లో నాటి బీజేపీ సర్కారు తీసుకొచ్చిన మరాఠా రిజర్వేషన్లకు అసలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour