Wednesday, 9 September 2020

చంద్రబాబు పాపాలలో బీజేపీ, జనసేనకు వాటా లేదా ? అంతర్వేది ఘటన.. ప్రతిపక్షాలపై మంత్రి వెల్లంపల్లి ఫైర్

అంతర్వేది రథం దగ్ధం ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటన మత ఘర్షణలకు కారణమవుతోంది. తాజా పరిణామాలపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అంతర్వేది రథం కాల్చివేత ఘటన బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. రథాన్ని తగలబెట్టిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. 95 లక్షల రూపాయలతో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour