Sunday, 13 September 2020

చైనాతో టెన్షన్:మోదీ సర్కార్ అనూహ్యం - సరిహద్దుపై పార్లమెంట్‌లో చర్చకు నో - అఖిలపక్ష భేటీ కూడా లేదు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజకీయ పెనుతుపాను ఖాయంగా కనిపిస్తోంది. కీలకమైన 11 బిల్లుల్ని ఆమోదింపజేసే దిశగా కేంద్ర సర్కార్ అడుగులు వేస్తుంటే.. ప్రతిపక్ష పార్టీలు మాత్రం దేశాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా, ఆర్థిక వ్యవస్థ పతనం, చైనాతో సరిహద్దు విభేదాలపై ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు సిద్ధమయ్యాయి. అయితే, అనూహ్య రీతిలో చైనా సరిహద్దు అంశాలపై సభలో చర్చించకూడదని మోదీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Rk9wPI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour