Sunday, 13 September 2020

కరోనా తీరులో అదే జోరు: దేశంలో 78 వేల మంది బలి: భయపెడుతోన్న కొత్త కేసులు

న్యూఢిల్లీ: కరోనా వైరస్.. దిగట్లేదు. అదుపులోకి రావట్లేదు. ప్రారంభంలో 40 నుంచి 45 వేల మధ్యలో నమోదవుతూ వచ్చిన కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు.. కాలం గడిచే కొద్దీ పైపైకి వెళ్తున్నాయే తప్ప దిగిరావట్లేదు. రోజూ పుట్టుకొస్తోన్న కొత్త కేసుల సంఖ్య ప్రస్తుతం 90 వేలకు పైగా కొనసాగుతోంది. గరిష్ఠంగా 96 వేల మార్క్‌ను అందుకున్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3bTuu1c
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour