Wednesday, 23 September 2020

హాంకాంగ్‌ బాటలోనే సౌదీ- భారత్‌తో విమానాల రాకపోకలు బంద్- కరోనా కేసుల వల్లే...

భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు విదేశీ ప్రభుత్వాలను సైతం భయపెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న దేశాల్లో అమెరికా తర్వాత రెండో స్ధానంలో ఉన్న భారత్‌ నుంచి రాకపోకలు నియంత్రించేందుకు పలు దేశాలు సిద్ధమవుతున్నాయి. కరోనా ప్రభావం మొదలైన కొత్తలో విదేశాల నుంచి రాకపోకలను భారత్‌ రద్దు చేయగా.. ఇప్పుడు ఆయా దేశాలు భారత్‌ నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/363pBSw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour