Wednesday, 23 September 2020

లోకేష్ సీఎం కావాలని క్షుద్రపూజలు చేస్తే ప్రశ్నించారా ? డిక్లరేషన్ కోసం ఎందుకింత: లక్ష్మీ పార్వతి

ఏపీలో తిరుమల డిక్లరేషన్ రగడ ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. తిరుమల డిక్లరేషన్ విషయంలో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తాజా ఆరోపణలపై తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీపార్వతి ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేష్ , భువనేశ్వరిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు .డిక్లరేషన్ పేరుతో అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని, ప్రభుత్వంపై,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/33ThuVN
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour