Wednesday, 2 September 2020

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ? పార్టీలో సీరియస్‌ చర్చ .. మారిన పరిస్ధితులే కారణం..

ఏపీలో మారిన పరిస్ధితుల్లో అధికార వైసీపీ వ్యూహాలకు దీటుగా స్పందించడంలో నాలుగు దశాబ్దాల అనుభవమున్న టీడీపీ విఫలమవుతోంది. గతేడాది ఎన్నికల్లో ఎదురైన పరాభవం ఆ పార్టీని ఇప్పటికీ వెంటాడుతోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత చుట్టూ చక్కర్లు కొట్టిన నేతలంతా ఇప్పుడు ఆయనకు మద్దతిచ్చేందుకు సైతం ముందుకు రావడం లేదు. దీంతోపాటు మూడు రాజధానుల వ్యవహారం కూడా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour