Wednesday, 2 September 2020

వాడి వేడిగా 2గం. 20 నిమిషాలు.. 150 పైచిలుకు ప్రశ్నలకు సమాధానం చెప్పని ఫేస్‌బుక్...

వాల్ స్ట్రీట్ జనరల్ కథనం తర్వాత భారత్‌లో ఫేస్‌బుక్ పాలసీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీ నేతల విద్వేషపూరిత వ్యాఖ్యలను ఫేస్‌బుక్ చూసీ చూడనట్లు వదిలేస్తోందని... ఒకరకంగా ఇది ఆ పార్టీ పట్ల అనుకూల వైఖరిని ప్రదర్శించడమేనని ఆ కథనంలో ఆరోపించారు. వాల్ స్ట్రీట్ కథనం భారత్‌లో పెను దుమారమే లేపింది. ముఖ్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour