Monday, 21 September 2020

చైనాపై తైవాన్ అధ్యక్షుడు ఆగ్రహాం: యుద్ధ విమానాలు తిరగడంపై అభ్యంతరం..

చైనా దుందుకుడు చర్యలపై తైవాన్ కూడా ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది. తూర్పు ఆసియాలో ఉద్రిక్తలను రేకెత్తిస్తోందని తైవాన్ అధ్యక్షులు సాయ్ ఇంగ్ వెన్ ఆరోపించారు. శుక్ర, శని వారాల్లో జలసంధిలో చైనా యుద్ద విమానాలు 40 సార్లు తిరిగాయని తెలిపారు. యుద్ద విమానాలు, బాంబర్లతో రావడా్న్ని ఖండించారు. జలసంధిలో చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నిస్తోన్నారా అని ఫైరయ్యారు. దీంతో ఉద్రిక్తత

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32NHXoi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour