Monday, 21 September 2020

పార్లమెంట్ ఆవరణలోనే 8 మంది ఎంపీల నిరసన: సమీపంలో అంబులెన్స్,..

వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలిపే క్రమంలో ఆందోళన చేపట్టిన 8 మంది సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వారు పార్లమెంట్ ఆవరణలో అర్ధరాత్రి వరకు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ నిరసన కొనసాగుతోంది. వారిని అక్కడినుంచి పంపించేందుకు గార్డులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2RZAPzf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour