Monday, 28 September 2020

మరో ఏపీ మంత్రికి కరోనా పాజిటివ్: తిరుపతిలో కరోనా మృతుల బంగారం మాయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు కరోనా మహమ్మారి బారిన పడిన విషయం తెలిసిందే. తాజాగా మరో రాష్ట్ర మంత్రికి కరోనా సోకినట్లు తెలిసింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3iaEox0
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour