Monday, 28 September 2020

2023లో అధికారంలోకి రావాలన్నదే లక్ష్యం : టీపీసీసీ మార్పుపై చెప్పలేను : ఏఐసీసీ ఇంచార్జ్ మణిక్కం ఠాగూర్

తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పని చేస్తామని చెప్పారు ఏఐసిసి ఇంచార్జి మణిక్కం ఠాగూర్ . నిన్నటికి నిన్న బిజెపిలో జాతీయ కమిటీలో స్థానం దక్కిన డీకే అరుణ, డాక్టర్ కె.లక్ష్మణ్ లు 2023 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తామని, అధికారంలోకి రావడమే తమ టార్గెట్ అని తేల్చి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kRUbm8
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour