Sunday, 13 September 2020

కేంద్ర మాజీమంత్రి కన్నుమూత: జాతీయ ఉపాధి హామీ పథకం ఆయన చలవే: బ్రెయిన్ ఛైల్డ్‌గా

న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) మాజీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ కొద్దిసేపటి కిందట కన్నుమూశారు. శనివారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను దేశ రాజధానిలోని అఖిల భారత వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచీ ఆయనను వెంటిలేటర్‌పై ఉంచారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mkxgRS
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour