Sunday, 13 September 2020

వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలు నేర చరితులే - సుప్రీం ఆదేశంతో జగన్, సాయిరెడ్డికి వణుకు: కళా వెంకట్రావు

ఆంధ్రప్రదేశ్‌లో క్రిమినల్స్ కు, నేరగాళ్లకు అధికార వైసీపీ కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడి, ఎనిమిదేళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, వైసీపీలో 50 మంది ఎమ్మెల్యేలపై సీరియస్ క్రిమినల్ కేసులు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజా ప్రతినిధులపై వివిధ కోర్టుల్లో ఉన్న

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ivXv5u
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour