Wednesday, 12 August 2020

జగన్ సర్కారుకు మరో షాక్- దళితుడి శిరోముండనం కేసులో రాష్ట్రపతి కార్యాలయం విచారణ

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు వరప్రసాద్‌కు శిరోముండనం చేసిన ఘటనపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. తనకు శిరోముండనం చేయించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని, తన గౌరవానికి భంగం కలుగుతున్నందున నక్సలైట్‌ గా మారేందుకు అనుమతివ్వాలని వరప్రసాద్‌కు తాజాగా రాష్ట్రపతికి మెయిల్ పంపాడు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం ప్రత్యేక విచారణకు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour