Wednesday, 12 August 2020

విజయసాయి రెడ్డి పేరుతో విశాఖలో భూధందా: వైసీపీ నేతపై వేటు: అక్రమార్కులపై చర్యలు తప్పవంటూ

విశాఖపట్నం: విశాఖపట్నానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ ఛైర్మన్ కొయ్యా ప్రసాద్ రెడ్డిపై వేటు పడింది. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ వెల్లడించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. సస్పెన్షన్ ఎత్తి వేసేంత వరకూ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour