Tuesday, 25 August 2020

షాకింగ్ : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెబ్‌సైట్‌‌ హ్యాక్... పాకిస్తానీ హ్యాకర్ల పనే...

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్ kishanreddy.com మంగళవారం(అగస్టు 25) హ్యాక్‌కి గురైంది. పాకిస్తానీ హ్యాకర్లే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారన్న కథనాలు వస్తున్నాయి. భారత స్వాతంత్య్ర దినోత్సవం రోజున హ్యాక్‌కి గురైన ఈ వెబ్‌సైట్‌లో కశ్మీర్ విముక్తి,పాకిస్తాన్ తదితర అంశాలతో పాటు భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హ్యాకర్లు కొన్ని సందేశాలను ఉంచారు. వెబ్‌సైట్
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour