Tuesday, 25 August 2020

ఎస్పీ బాలు చేతి వేళ్లతో సైగలు - నిజంగా శుభదినమంటూ ఎస్పీ చరణ్ ఉద్వేగం - ఇంకా వెంటిలేటర్ పైనే..

కరోనాతో పారాడుతోన్న గాంధర్వ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొందరగా కోలుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు చేస్తోన్న ప్రార్థనలు మెల్లగా ఫలిస్తున్నాయి. కొవిడ్-19 వ్యాధికి గురై, చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరిన బాలు ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగా ఉందని, డాక్టర్లు అందిస్తోన్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని వెల్లడైంది. షాకింగ్: మహిళా ఎస్సైపై అత్యాచారం - తోటి ఎస్సై
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour