Sunday, 30 August 2020

ఢిల్లీ వాసులకు గుడ్‌న్యూస్ : వరుసగా ఆరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని కేజ్రీవాల్ నిర్ణయం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించింది. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదన్న నిర్ణయం తీసుకోవడం ఇది వరసగా ఆరవసారి కావడం విశేషం. ఈ మేరకు ఆగష్టు 28న ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ ఒక ప్రకటన చేసింది. కరోనావైరస్‌ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ నగరంలో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour