Sunday, 30 August 2020

లతా మంగేష్కర్ నివాస భవనం సీల్: బయటి వ్యక్తులు ఎవరూ రాకుండా: అందరూ వృద్ధులే

ముంబై: ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ నివాస భవన సముదాయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. బయటి వ్యక్తులు రాకపోకలు సాగించకుండా ఉండటానికి ఈ చర్యను తీసుకున్నారు. ముంబైలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యగా బీఎంసీ అధికారులు ఈ భవనాన్ని సీల్ చేశారు. లతా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour