Tuesday, 11 August 2020

షాకింగ్ న్యూస్: సంజయ్ దత్‌కి క్యాన్సర్, మూడో స్టేజీ కావడంతో అమెరికా పయనం..?

ఇటీవల లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంజయ్ దత్ క్యాన్సర్ బారినపడ్డారు. లాంగ్ క్యాన్సర్ మూడో స్టేజీకి చేరింది. దీంతో చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని ఆయనే ట్వీట్ చేశారు. కొద్దిరోజులు షూటింగ్‌కు విరామం ఇచ్చి.. ఆరోగ్యంపై దృష్టిపెడతానని పేర్కొన్నారు. లీలావతి ఆస్పత్రి నుంచి వచ్చే సమయంలో కరోనా వైరస్ లేదు కానీ..
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour