Tuesday, 11 August 2020

‘మర్డర్’ కేసులో అడ్డంగా దొరికిన ఆర్జీవీ - కరోనా పాజిటివ్ - అమృత అభ్యంతరం - గందరగోళం

వివాదాస్పద ‘మర్డర్' సినిమాకు సంబంధించిన కేసును నల్గొండ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు మంగళవారం విచారించగా.. తనకు కరోనా సోకినందునే హాజరుకాలేకపోయానని ఆర్జీవీ లాయర్ ద్వారా చెప్పించారు. అయితే ఇది అబద్ధమని పిటిషనర్ అమృత ప్రణయ్ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. తనకు కరోనా సోకిందన్న వార్తల్లో నిజం లేదని స్వయంగా దర్శకుడే వెల్లడిచన నేపథ్యంలో ఈ వ్యవహారం జఠిలంగా మారుతుందనుకునేలోపే వర్మ తాజా ప్రకటనలతో ట్విస్ట్ ఇచ్చారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour