Thursday, 27 August 2020

చైనా ప్రతీకార చర్య: మిస్సైల్స్ ఫైరింగ్ - అమెరికా ఉల్లంఘనకు రిటార్ట్ - ఒక మిస్సైల్ భారత్‌కు సమీపంగా.

దక్షిణ చైనా సముద్రంపై యుద్ధమేఘాలు ఆవహించాయి. ఆ ప్రాంతంపై ఆధిపత్యం కోసం అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాలు పోటాపోటీగా దుందుడుకు చర్యలకు దిగుతున్నాయి. నేల మీద చైనా బలగాలు యుద్ధ విన్యాసాలు చేస్తుండగా, పైనుంచి అమెరికా నిఘా విమానం యూ-2 చక్కర్లు కొట్టడంతో.. డ్రాగన్ దేశం ప్రతీకారంగా రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను పేల్చింది. అందులో ఒకటి భారత్ కు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour