Thursday, 27 August 2020

లక్ష కోట్లు లూటీ చేస్తే టైం కావాలి.. 29 వేల మంది సమస్య త్వరగా పరిష్కరించాలా: లోకేశ్

ఏపీ సీఎం జగన్‌పై నారా లోకేశ్ మండిపడ్డారు. అమరావతి రాజధాని మార్పుకు సంబంధించి త్వరగా విచారణ జరగాలని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. మరీ మీ అవినీతి కేసుల సంగతేంటీ అని ప్రశ్నించారు. ఆ కేసుల విచారణ కూడా త్వరగా జరిగితే బాగుంటుందని సూచించారు. గురువారం లోకేశ్ ట్వీట్లతో జగన్‌ను ఏకీపారేశారు. మీకో న్యాయం.. రాజధానికో న్యాయమా అంటూ ధ్వజమెత్తారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour