Friday, 7 August 2020

ఆస్పత్రిలో చేరిన ములాయం సింగ్ - ఎస్పీ అధినేత హెల్త్ పై బులిటెన్..

ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధినేత ములాయం సింగ్ యాదవ్‌ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయనను గుర్ గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేర్పించినట్లు పార్టీ వర్గాలు శుక్రవారం తెలిపాయి. నేత ఆరోగ్యంపై కార్యకర్తలు ప్రజల్లో ఆందోళన నెలకొనడంతో ఆస్పత్రి వర్గాలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour