Friday, 7 August 2020

సీఎం జగన్ రిక్వెస్టుకు కేంద్రం అంగీకారం - ఏడాది చివరిదాకా సీఎస్ నీలం సాహ్నినే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పెంచాలన్న సీఎం రిక్వెస్టుకు కేంద్ర శిక్షణ, సిబ్బంది శాఖ(డీవోపీటీ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు శుక్రవారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ 1984
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour