Wednesday, 5 August 2020

రామ మందిర నిర్మాణమే రామరాజ్య స్థాపనకు నాంది .. అయోధ్యలో రాందేవ్ బాబాతో సహా పలువురు స్వామీజీల హర్షం

శ్రీ రామ మందిర నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది అయోధ్య. ఎటు చూసినా కాషాయ వర్ణంతో జై శ్రీరామ్ నామ సంకీర్తనతో శోభాయమానంగా కనువిందు చేస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న స్వామీజీ లందరూ రామాలయం శంకుస్థాపన వేడుకను తిలకించడానికి అయోధ్యకు చేరుకున్నారు. రామమందిర నిర్మాణ శంకుస్థాపన వేడుకను ప్రత్యక్షంగా చూడడం అద్భుతమైన భావన అని స్వామీజీలు
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour