Wednesday, 5 August 2020

వైభవంగా.. కన్నుల పండువగా: రామ్‌లల్లాకు సాష్టాంగ ప్రణామం: భూమిపూజలో మోడీ

అయోధ్య: శ్రీరామచంద్రుడి మహాద్బుత ఆలయ నిర్మాణానికి పునాదిరాయి పడింది. శ్రీరాముడి జన్మస్థానంలోనే అపురూపమైన ఆలయం నిర్మితం కాబోతోంది. కోట్లాదిమంది హిందువుల చిరకాల వాంఛ నెరవేరడానికి తొలి అడుగు పడింది.. తొలి ఇటుక పడింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, రాములోరి శ్లోకాలు, కీర్తనలు జయజయ ధ్వానాల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామమందిరం నిర్మాణానికి భూమిపూజ చేశారు. తొలి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour