Saturday, 1 August 2020

కరోనా ఎఫెక్ట్: నిషేధం పొడిగింపు, అంతర్జాతీయ విమానాలు మరో నెలపాటు ఎగరవు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా రద్దయిన అంతర్జాతీయ విమాన సేవలు ఇప్పట్లో మొదలయ్యేట్లు కనిపించడం లేదు. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని విమానయాన రంగం నియంత్రణ సంస్థ(డీజీసీఏ) మరో నెలపాటు పొడిగించింది. విదేశీ ప్రయాణాలపై జులై 31 వరకు ఉన్న నిషేధాన్ని ఆగస్టు 31 వరకు పొడిగిస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. కేవలం ప్రయాణికుల విమానాలకు మాత్రమే
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour