Saturday, 1 August 2020

మక్కాలో నమ్మశక్యంకాని దృశ్యాలు: గొడుగులు, భౌతిక దూరం పాటిస్తూ యాత్రికులు

రియాద్: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా జరిగే అనేక కార్యక్రమాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అనేక పండగలు, శుభ, ఇతర కార్యక్రమాలను కూడా వాయిదా వేసుకునేలా, లేదా పరిమితంగా చేసుకునేలా చేసింది. ఇక ఈ ఏడాది మక్కా దర్శనంపైనా కరోనా ప్రభావం తీవ్రంగానే పడింది. సౌదీ అరేబియా కూడా ఈ ఏడాది మక్కాను దర్శించడానికి విదేశీయులను అనుమతించడం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour