Wednesday, 5 August 2020

రామమందిరానికి భూమిపూజ చేయడంతోనే కాదు.. మరో రికార్డును నెలకొల్పిన మోడీ: అదేంటో తెలుసా?

అయోధ్య: చారిత్రాత్మక అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమిపూజను చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పారు. రామమందిరం భూమిపూజకు పూనుకోవడం ఇందులో ఒకటి కాగా..శతాబ్దాల పాటు అత్యంత వివాదాస్పదంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ ప్రాంతాన్ని సందర్శించడం మరొకటి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదం కొనసాగినన్ని రోజులూ ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా ఈ ప్రదేశాన్ని
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour