Wednesday, 5 August 2020

అయోధ్య రామాలయ రూపకర్తలు ఎవరో తెలుసా ? 15 తరాలుగా వారి ప్రస్థానం చాలా ఆసక్తికరం !!

అయోధ్యలోని రామమందిరాన్ని బుధవారం (ఆగస్టు 5) న ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకను దేశం అంతా ఆనందోత్సాహాల మధ్య తిలకించింది . సంబరాలు జరుపుకుంటుంది . హిందువులు కన్న కల రామాలయ రూపంలో సాక్షాత్కారం అవుతుంది . ఇక అయోధ్య రామ మందిరాన్ని ప్రసిద్ధి గాంచిన ఆలయ వాస్తుశిల్పుల సోంపురా కుటుంబం రూపొందించింది.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour