Thursday, 6 August 2020

జగన్ కు కేంద్రం షాక్- రెబెల్ ఎంపీ రఘురామకు వై కేటగిరీ భద్రత- సంచలన నిర్ణయం..

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. తమ పార్టీ తరఫున గెలిచి అసమ్మతి స్వరం వినిపిస్తున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఆయన కోరిక మేరకు వై కేటగిరీ భద్రత కల్పించింది. తన సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు భయపడుతున్న రఘురామరాజుకు వై కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour