Thursday, 6 August 2020

20 ఎమ్మెల్యేలు వద్దు.. బినామీల పేరుతో ఉన్న లక్ష కోట్లే ముద్దు.. చంద్రబాబుపై సాయిరెడ్డి అటాక్..

అమరావతిని రాజధానిగా ప్రకటించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలా చేస్తే తమ 20 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే దీనిపై వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి తనదైనశైలిలో స్పందించారు. చంద్రబాబు నాయుడుకి ఏదీ ముఖ్యమో తెలుసు కదా అంటూ ట్వీట్ చేశారు. ఎమ్మెల్యేలు, పదవుల కన్నా..
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour