Friday, 28 August 2020

అచ్చెన్నాయుడుకు రిలీఫ్.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ మాజీమంత్రి అచ్చెన్నాయుడుకి ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈఎస్ఐ స్కాంలో జరిగిన అవకతవకలపై అప్పటి మంత్రి ప్రమేయం ఉంది అని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఆయన రిమాండ్‌లో ఉన్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour