ఎన్నికల వాయిదాకు కరోనా వైరస్ ఉధృతి సరైన కారణం కాబోదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కొవిడ్ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించలేమని తెలిపింది. కేసుల ఉధృతి ఎక్కువగా ఉన్న బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసేలా ఈసీని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు శుక్రవారం కొట్టేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం
https://ift.tt/2RH7J8l
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment