Saturday, 25 July 2020

కరోనా : నేను రాను దవాఖానా... కరీంనగర్‌లో మొండికేసిన వృద్దురాలు...

కరోనా భయం,అపోహలు సమాజంలో గందరగోళానికి దారితీస్తున్నాయి. అపోహలతో కొంతమంది కరోనా పేషెంట్ల పట్ల వివక్ష చూపిస్తుండగా.. మరికొందరు భయాందోళనతో ఆస్పత్రిలో చేరేందుకు నిరాకరిస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో కరోనా సోకిన ఓ వృద్దురాలు ఆస్పత్రికి వెళ్లేందుకు మొండికేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శంకరపట్నం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వృద్దురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour