Saturday, 25 July 2020

నిమ్మగడ్డ వ్యవహారంలో జస్టిస్ కనగరాజ్‌తో మరో పిటిషన్..ఆయనది పోలీస్ హత్యే... : ఎంపీ రఘురామ

ఢిల్లీ: ఏపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు తాజాగా మరోసారి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు నలంద కిషోర్ గుండెపోటుతో మృతి చెందగా ఆయన మృతిపై ఢిల్లీలో స్పందించారు రఘురామ కృష్ణం రాజు. నలంద కిషోర్‌ది ముమ్మాటికీ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour