Monday, 27 July 2020

ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు.. విభజనకు మూడు రోజుల ముందు ఏం జరిగిందంటే..?

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌ను విభజించి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని ఆయన ప్రముఖ జాతీయ పత్రిక ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పంచుకున్నారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour