Monday, 27 July 2020

ధారావి... ఒకప్పుడు కరోనా హాట్ స్పాట్... ఇప్పుడు ప్లాస్మా దానంలో ముందు...

రెండు నెలల క్రితం వరకు కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా ఉన్న ముంబైలోని మురికివాడ ధారావి... ఇప్పుడు కరోనాపై పోరుకు ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాతో సతమతమవుతున్న ముంబై నగరానికి ప్లాస్మా డొనేట్ చేయడంలో ఈ మురికివాడ ముందుంది. ధారావిలో కరోనా సోకి కోలుకున్నవారిలో ఇప్పటికే 25శాతం మంది ప్లాస్మా డొనేట్ చేసేందుకు రిజిస్టర్ చేయించుకున్నారు. ఇక్కడి ప్రభుత్వ
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour