Friday, 17 July 2020

నేడు గవర్నర్ వద్దకు మూడు రాజధానుల బిల్లులు..ఆపై రాష్ట్రపతి వద్దకు..సర్వత్రా టెన్షన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు మూడు రాజధానుల బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపనుంది. దీంతో మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదిస్తారా? లేదా ఆమోదించకుండా పెండింగ్ పెడతారా? అన్నది ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ మూడు రాజధానులు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందినట్లు గా గెజిట్ నోటిఫికేషన్ వస్తే రాష్ట్రంలో అమల్లోకి వచ్చినట్టే భావించాల్సి
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour