Friday, 17 July 2020

మాతో పెట్టుకోవద్దు: ఇంచ్ భూమినీ ఆక్రమించుకోలేరు: ఆ గ్యారంటీ లేదు: చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్

లేహ్: భారత్‌కు చెందిన ఇంచ్ భూమిని కూడా ఆక్రమించునే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. భారత భూమిపై కన్నేసిన వారిని కుట్రలు, వ్యూహాలను తిప్పికొట్టగలిగే శక్తిసామర్థ్యాలు సైన్యానికి ఉన్నాయని చెప్పారు. భవిష్యత్తులో ఏ దేశం కూడా భారత్‌తో సరిహద్దు వివాదాలను పెట్టుకోలేని విధంగా రక్షణాత్మక చర్యలను తీసుకుంటున్నామని అన్నారు. చైనా, పాకిస్తాన్‌లకు ఆయన పరోక్షంగా హెచ్చరికలను పంపించారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour