Monday, 20 July 2020

చైనాకు భారత్-అమెరికా భారీ షాక్ .. అండమాన్ దీవుల్లో ఇరుదేశాల యుద్ధనౌకలు..

చైనాతో వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు చోటు చేసుకున్న తర్వాత భారత్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. గతంలో కంటే దూకుడు కూడా పెరిగింది. గల్వాన్ ఘటనలో సైనికులను కోల్పోయిన తర్వాత మోడీ సర్కారులో ప్రతీకార ధోరణి స్ఫష్టమవుతోంది. దీంతో త్వరలో అమెరికాతో కలిసి భారత యుద్ధనౌకలతో అండమాన్ దీవుల్లో విన్యాసాలు నిర్వహించేందుకు సిద్దమవుతోంది. అసలే అధ్యక్ష ఎన్నికల్లో
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour