Monday, 20 July 2020

జగన్ సర్కార్‌పై కంప్లయింట్: ఆ రెండు అంశాలే ప్రధానంగా: గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ

అమరావతి: రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొద్దిసేపటి కిందట విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌‌తో సమావేశం అయ్యారు. ఊహించినట్టే.. ఆయన జగన్ సర్కార్‌ను టార్గెట్‌గా చేసుకున్నారు. ఆ అంశంపైనే ఆయన గవర్నర్‌కు ఫిర్యాదులు చేశారు. దీనిపై ఓ వినతిపత్రం ఆయనకు అందజేశారు. రాజకీయ కారణాలను అడ్డుగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూరకంగా
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour