Tuesday, 7 July 2020

కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ ఇవ్వండి.. హెల్త్ ఎమర్జెన్సీ విధించండి: రేవంత్

హైదరాబాద్: తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయం కూల్చివేతపై మంగళవారం రేవంత్ రెడ్డి జూమ్ యాప్ ద్వారా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గవర్నర్ పిలిచినా రాకుండా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని వ్యాఖ్యానించారు.
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour