Wednesday, 8 July 2020

సీఎం కేసీఆర్ మిస్సింగ్: తెరపైకి సెక్షన్ 8.. అందుకే గవర్నర్ యాక్టివ్.. సంచలనం.. సర్కారు మాటిది..

చివరిసారిగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి(జూన్ 28)నాడు ప్రజలకు కనిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. నేటికి పది రోజులు గడుస్తున్నా మళ్లీ పబ్లిక్ అప్పియరెన్స్ ఇవ్వకపోవడం తీవ్రచర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో #whwreiskcr, #KCRMissing లాంటి హ్యాష్ ట్యాగ్స్ దేశవ్యాప్త ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. కరోనా విలయతాండవం చేస్తున్నవేళ.. ప్రజలను గాలికొదిలేసి సీఎం కేసీఆర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, పరిపాలన
https://ift.tt/2RH7J8l

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour